[vc_row][vc_column]
[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]గడచినా ఎన్నికల్లో భారీ విజయాన్ని టీడీపీ , జనసేన , బిజెపి కూటమి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళల కు ఉచిత ఆర్టీసీ పథకాన్ని త్వరలో నే ప్రారంభిస్తామని ఇటీవలే రవాణా శాఖ మంత్రిగా పదవి పొందిన మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే తమ పొరుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ , కర్ణాటక లో మహిళల కు ఉచిత ఆర్టీసీ పథకం ఎంతో గొప్పగా ఉందని అయితే ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం ద్వారా కొన్ని లోటుపాట్ల వల్ల అటు ఆర్టీసీ మరియు మహిళలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని , అటువంటి పొరపాట్లకు తావులేకుండా ఉచిత ప్రయాణం పై మరింత లోతుగా అధ్యయనం చేసి సమర్దవంతం గా నిర్వహించే విధంగా ఈ పథకాన్ని అమలుచేస్తామని ఆయన తెలిపారు
[/vc_column_text][/vc_column][/vc_row]